Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:16 IST)
రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే నెల 20న భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ సౌత్‌సెంట్రల్‌జోన్‌ జీఎం రవికుమార్‌, డీజీఎం డి.కిషోర్‌, తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ తెలిపారు.

ఈ యాత్ర ఆరు రాత్రులు, 7 పగళ్లు ఉంటాయన్నారు. ప్రయాగరాజ్‌, వారణాసి, గయాలకు చేరుకుని, అక్కడ దర్శనీయ స్థలాలు, గంగ, యమున, త్రివేణి సంగమం సందర్శన ఉంటుందన్నారు.

స్లీపర్‌ క్లాసులో ఒక టిక్కెట్‌ రూ.7140, 3ఏసీలో టికెట్‌ రూ.8,610 అన్నారు. పర్యాటకులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఉచిత భోజనం, వసతి తదితరాలను కల్పించారు.

ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments