Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:16 IST)
రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే నెల 20న భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ సౌత్‌సెంట్రల్‌జోన్‌ జీఎం రవికుమార్‌, డీజీఎం డి.కిషోర్‌, తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ తెలిపారు.

ఈ యాత్ర ఆరు రాత్రులు, 7 పగళ్లు ఉంటాయన్నారు. ప్రయాగరాజ్‌, వారణాసి, గయాలకు చేరుకుని, అక్కడ దర్శనీయ స్థలాలు, గంగ, యమున, త్రివేణి సంగమం సందర్శన ఉంటుందన్నారు.

స్లీపర్‌ క్లాసులో ఒక టిక్కెట్‌ రూ.7140, 3ఏసీలో టికెట్‌ రూ.8,610 అన్నారు. పర్యాటకులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఉచిత భోజనం, వసతి తదితరాలను కల్పించారు.

ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments