Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ - పూలే - అంబేద్కర్‌లా కనిపిస్తున్న జగన్ : బీసీ ఐక్య వేదిక నేతలు

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (15:39 IST)
నగరంలోని లబ్బిపేట బీసీ ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే ఖర్ల సమావేశంలో బీసీ ఐక్య వేదిక నాయకులు బుద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి సమాన హక్కులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. 
 
బలహీన వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగబద్ధ పదవులను కల్పించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... గాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌గా కనిపిస్తున్నారని ఆయన కొని యాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారన్నారు. 
 
గతంలో బలహీన వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును రైతుల మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. వంచనకు ప్రతి రూపం చంద్రబాబు అయితే నమ్మకానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments