Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:05 IST)
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహిరంచనున్నారు. ఆయన టీడీపీ కార్యకర్తలు, హిందూపురం ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. 
 
శుక్రవారం ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్షకు దిగుతారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణపై ఆయన ఉద్యమ నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments