Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేలు బైపోల్ : నేడు సీఎం జగన్ సీమీక్ష

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (14:33 IST)
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా నేతలతో సమీక్ష జరుపనున్నారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగనుంది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, బద్వేలులో వైకాపా తరపున పోటీ చేయనున్న డాక్టర్ సుధలు పాల్గొననున్నారు. ఈ బైపోల్‌కు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసే విషయాన్ని పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే సూచనలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments