Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేలు బైపోల్ : నేడు సీఎం జగన్ సీమీక్ష

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (14:33 IST)
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా నేతలతో సమీక్ష జరుపనున్నారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగనుంది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, బద్వేలులో వైకాపా తరపున పోటీ చేయనున్న డాక్టర్ సుధలు పాల్గొననున్నారు. ఈ బైపోల్‌కు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసే విషయాన్ని పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే సూచనలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments