బద్వేలులో ముక్కోణపు పోటీ, హుజూరాబాద్‌లో తెరాస-భాజపా నువ్వా-నేనా

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌, తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రెండు నియోజక వర్గాల్లో ప్రచారం జోరుగా సాగగా అధికారులు ఏర్పాట్లు చేసిన పోలింగ్‌కు రోజు రానే వచ్చింది. బద్వేల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది.
 
మంత్రి పదవికి ఈటెల రాజేందర్‌ రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు జరుగుతుండగా, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments