సజ్జల కుమారుడిపై అట్రాసిటీ కేసు... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (10:03 IST)
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఈ కేసు నమోదైంది. ఈ జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు వైకాపా సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించే అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డిలపై పులివెందుల పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెల్సిందే. దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపై అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments