ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ పవన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:19 IST)
ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసులు పెట్టాలంటే ముందు తనపై, చిన్నాయన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలన్నారు. కానీ కార్యకర్తలు మీద పెడితే సహించేదిలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారు.

జేసీ కుటుంబం బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని పవన్ రెడ్డి చెప్పారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

తర్వాతి కథనం
Show comments