విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:16 IST)
కృష్ణా జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గత రాత్రి జిల్లాలోని ఫైబర్ కేబుల్ ఆపెరటర్స్‌కు నోటీసులు ఇస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ ప్రసారాన్ని నిలిపివేశారు.

ప్యాకేజీల మార్పు ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వాన్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments