Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:16 IST)
కృష్ణా జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గత రాత్రి జిల్లాలోని ఫైబర్ కేబుల్ ఆపెరటర్స్‌కు నోటీసులు ఇస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ ప్రసారాన్ని నిలిపివేశారు.

ప్యాకేజీల మార్పు ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వాన్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments