కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (20:54 IST)
ఎపిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 16వ తేది నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎపి వ్యాప్తంగా 3,87,983 మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో వ్యాక్సిన్‌ అందించనున్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో 1,940 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్లు, వాక్‌ ఇన్‌ ఫ్రీజర్‌ గదుల ఏర్పాటు కారణంగా 1,659 చోట్ల వ్యాక్సిన్‌ వయల్స్‌ కార్టన్లను వైద్య ఆరోగ్య శాఖ భద్రపరిచింది. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సంక్షిప్త సమాచారం అందుతుంది. వైద్య సిబ్బది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments