Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులు!

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (20:52 IST)
జమ్ముకాశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఆవల శిక్షణ తీసుకున్న 300 నుంచి 400 మంది పాక్‌ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన.. దాదాపు 44 శాతం పెరిగిందని అన్నారు. ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా కౌంటర్‌ ఇస్తూనే ఉన్నామని, ఉగ్రవాదులు చనిపోతూనే ఉన్నా...చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు.

గత ఏడాది ఆర్మీ జరిపిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో 200 మందికి పైగా చనిపోయారని, ఈ చర్యలు జమ్ముకాశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం కలిగించాయని అన్నారు. డ్రోన్లు, సొరంగాలు తవ్వి..దేశంలోకి ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

భారత్‌ సైన్యం తమ పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆధునీకరణకు కృషి చేస్తోందని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చైన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, మానవ రహిత వ్యవస్థలు, డ్రోన్లు వంటి సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటి వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments