Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

Webdunia
బుధవారం, 4 మే 2022 (17:35 IST)
ఏపీలోని నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ సూచించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య జిల్లాలకు పిడుగు హెచ్చరిక చేశారు. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నంలో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. 
 
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాయలసీమతో పాటూ కొస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. చిత్తూరులోని కుప్పంలో వర్షం కురుస్తోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments