Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు శుభవార్త.. ఏపీలో తమిళనాడు మద్యం బ్రాండ్లు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (09:39 IST)
మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసివున్న మద్యం షాపుల్లో కొత్తగా పదిరకాలైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రటించింది. తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. వీటిని ఉన్నవాటికంటే ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) తెలిపింది. 
 
ప్రస్తుతం కొన్ని కేటగిరిల బీరు ధర రూ.200గా ఉంది. ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బీరు ధర రూ.220గా ఉంది. అలాగే, మరికొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110గా ఉంటే ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం ధర రూ.130గా ఉంది.
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్.ఎస్.జే. షుగర్స్ అండ్ ప్రాడక్ట్ లిమిటెడ్ సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లను ఏపీలోని మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments