Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు శుభవార్త.. ఏపీలో తమిళనాడు మద్యం బ్రాండ్లు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (09:39 IST)
మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసివున్న మద్యం షాపుల్లో కొత్తగా పదిరకాలైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రటించింది. తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. వీటిని ఉన్నవాటికంటే ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) తెలిపింది. 
 
ప్రస్తుతం కొన్ని కేటగిరిల బీరు ధర రూ.200గా ఉంది. ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బీరు ధర రూ.220గా ఉంది. అలాగే, మరికొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110గా ఉంటే ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం ధర రూ.130గా ఉంది.
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్.ఎస్.జే. షుగర్స్ అండ్ ప్రాడక్ట్ లిమిటెడ్ సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లను ఏపీలోని మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments