Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం: వెల్లంపల్లి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్సించుకున్నారు వెల్లంపల్లి. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఈ సంధర్భంగా మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం అందరి దృష్టి టిటిడి పాలకమండలిపైనే ఉందన్నారు. పాలకమండలి నియామకంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని.. త్వరలోనే నియమాకం జరుగుతుందన్నారు. గతంలోలాగే  సభ్యులు ఎక్కువమంది ఉండే అవకాశం ఉందన్నారు.
 
అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. శ్రీవారి భక్తులకు కరోనా సమయంలోను టిటిడి అందిస్తున్న సేవలు భేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ తొలి విడతలో ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టి అందజేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments