Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా కోలుకున్నారు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:01 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కోలుకున్నారు. సెకండ్ వేవ్ కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో నగరి ఎమ్మెల్యే ఏమైపోయారంటూ ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టారు. దీంతో రోజా తాను కోలుకున్నట్లు చెబుతూ అధికారులతో జూమ్ యాప్ ద్వారా చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. 
 
నిన్న నగరి, ఈరోజు నిండ్ర మండలాలకు చెందిన ప్రభుత్వ అధికారులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు రోజా. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కర్ఫ్యూను తూచా తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రోజా.
 
ప్రస్తుతం నగరిలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందని.. కేసులు తగ్గుతున్నాయని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఙప్తి చేశారు రోజా. సామాజిక దూరాన్ని పాటించాలని.. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దన్నారు. ప్రస్తుతం తాను చెన్నైలోనే ఉన్నానని... త్వరలోనే నగరికి వస్తానంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments