Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా కోలుకున్నారు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:01 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కోలుకున్నారు. సెకండ్ వేవ్ కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో నగరి ఎమ్మెల్యే ఏమైపోయారంటూ ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టారు. దీంతో రోజా తాను కోలుకున్నట్లు చెబుతూ అధికారులతో జూమ్ యాప్ ద్వారా చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. 
 
నిన్న నగరి, ఈరోజు నిండ్ర మండలాలకు చెందిన ప్రభుత్వ అధికారులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు రోజా. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కర్ఫ్యూను తూచా తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రోజా.
 
ప్రస్తుతం నగరిలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందని.. కేసులు తగ్గుతున్నాయని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఙప్తి చేశారు రోజా. సామాజిక దూరాన్ని పాటించాలని.. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దన్నారు. ప్రస్తుతం తాను చెన్నైలోనే ఉన్నానని... త్వరలోనే నగరికి వస్తానంటున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments