Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారుజాము నుంచే వృద్దాప్య పెన్షన్ డబ్బుల పంపిణీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లను బుధవారం తెల్లవారుజామునుంచే గ్రామాల్లోని వలంటీర్లు పంపిణీ మొదలుపెట్టారు. ఫలితంగా తొలి రెండు గంటల్లోనే ఏకంగా 50 శాతం పింఛన్ల డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేశారు. 
 
రాష్ట్రంలో దాదాపుగా 60.75 లక్షల పెన్షనర్లకు రూ.1,543.80 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ డబ్బుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే ప్రారంభించారు. 
 
ఫలితంగా ఉదయం 7 గంటలకే దాదాపు 30.01 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే, ఉదయం 8 గంటలకు 48.27 శాతం మందికి పంపిణీ చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments