Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారుజాము నుంచే వృద్దాప్య పెన్షన్ డబ్బుల పంపిణీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లను బుధవారం తెల్లవారుజామునుంచే గ్రామాల్లోని వలంటీర్లు పంపిణీ మొదలుపెట్టారు. ఫలితంగా తొలి రెండు గంటల్లోనే ఏకంగా 50 శాతం పింఛన్ల డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేశారు. 
 
రాష్ట్రంలో దాదాపుగా 60.75 లక్షల పెన్షనర్లకు రూ.1,543.80 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ డబ్బుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే ప్రారంభించారు. 
 
ఫలితంగా ఉదయం 7 గంటలకే దాదాపు 30.01 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే, ఉదయం 8 గంటలకు 48.27 శాతం మందికి పంపిణీ చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments