Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని వాతావరణంలో పెను మార్పులు.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి దశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజుల్లో వాతావరణంలో ఈ మార్పులు సంభవిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ప్రధానంగా ఉత్తర కోస్తాలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు లేదా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి వర్షాలు లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 
 
ఇక రాయలసీమ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments