Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 కేసుల్లో ఏ1గా వున్న వ్యక్తి.. చంద్రబాబును విమర్శించడమా?: సోమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఏ వన్‌గా పరిగణించడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సభలో చిన్నాపెద్దా తేడా లే

Webdunia
మంగళవారం, 8 మే 2018 (15:31 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఏ వన్‌గా పరిగణించడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సభలో చిన్నాపెద్దా తేడా లేకుండా సీఎం హోదాను మరిచిపోయి జగన్ నోటికొచ్చినట్లు రెచ్చిపోయాడని.. సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.


తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును జైలుకు పంపడం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో సోమిరెడ్డి మాట్లాడుతూ, 12 కేసుల్లో ఏ వన్‌గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం దారుణమని విమర్శించారు.

ఐదున్నరేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని, వ్యవస్థను బ్రష్టు పట్టించింది మీరు కాదా అని వైయస్‌ను ఉద్దేశించి సోమిరెడ్డి అడిగారు. కేసుల కోసం ఆత్మగౌరవాన్ని మోదీకి జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మేలు చేసి, ఏపీ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments