Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ న్యూస్... ఏపీ సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు

Webdunia
సోమవారం, 2 మే 2022 (18:56 IST)
ఏపీ ప్రజలకు శుభవార్త. ఇకపై సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు లభించనున్నాయి. ఏపీలోని జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో పాస్‌ పోర్టుతో పాటు పాన్‌ కార్డు, రైల్వే టికెట్‌ బుకింగ్‌ లాంటి సేవలు కూడా వీటిలో పొందవచ్చు.
 
ఎల్‌ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి. 
 
రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 1600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. ఇప్పటికే 98 మంది పాస్‌‌పోర్టు సేవలను వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments