Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికల ఓటర్ల కోసం విమాన టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:17 IST)
ఓటు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఊరిలో ఉంటున్న బంధువుల ద్వారా ఆ ఓటర్ల వివరాలను సేకరించి మొబైల్ నంబర్లు తీసుకొని కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల రోజు వచ్చి తమకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రధాన పార్టీల మద్దతుదారులు సర్పంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 
 
ఓట్లు కీలకం కావడంతో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్‌కతా, పుణె.. ఇలా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్లటానికి విమానం, రైలు టిక్కెట్లు బుక్‌ చేసి పంపారు.
 
అంతేకాదు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల నుంచి సొంతూరు రావటానికి కార్లు పంపిస్తున్నారట. మరికొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కోసం ఏకంగా కారు కారు బుక్‌ చేశారట. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటర్లను రప్పించటానికి ప్రయాణ ఖర్చులు రూ.వేలు ఖర్చవుతున్నా భరించటానికి రెడీ అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments