Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి విషాదంలో పార్టీ వర్గాలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (10:55 IST)
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణ రావు మంగళవారం రాత్రి కన్నుమూశారు. పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన నాగభూషణరావు ఈమధ్యనే పదవీవిరమణ చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
నాగభూషణ రావు మృతి పట్ల ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
 
ఇక ఆయన లేరనే సమాచారం తెలిసిన వెంటనే విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments