Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు సిక్కోలు గడ్డపై అడుగుపెడితే చితక్కొడతాం : మంత్రి అప్పల రాజు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:10 IST)
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఈ పాదయాత్రను సిక్కోలు గడ్డపై అగుడు పెట్టనివ్వబోమని రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలో నానాపొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ జరిగింది. 
 
ఇందులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 
 
అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ కాదని, ఆదో స్కాం అని ఆరోపించారు. ఒక వర్గానికి మాత్రమే వినియోగపడే రాజధాని మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ భవనాల్లో కూలి పనులు చేసుకోవడానికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
 
'రాబోయే తరాలకు సంబంధించిన అంశమిది. మన ప్రాంతంలో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. అమరావతి రాజధాని కావాలని ఎవరైనా నాముందు అడిగితే చొక్కాపటుకొని నిలదీస్తా, ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న వారు అమరావతి కావాలని కోరడాన్ని నిలదీయాలి' అని పిలునిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments