Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు

Webdunia
శనివారం, 16 జులై 2022 (14:51 IST)
Roja
నటిగా అడుగులు ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా రోజా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రిగా కొనుసాగుతోంది. అయితే ఇటీవల ఈమె అత్యంత ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
నివేదికల ప్రకారం, ఆర్కె రోజా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' యొక్క 'జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె కొన్న ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు అని, అంతే కాకుండా ఇది తన కొడుకు 'క్రిష్ణ కౌశిక్' కోసం కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడుద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రోజా తన కొడుకుతో ఈ జిఎల్ఎస్ కారుని డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. 
 
వీరు కొనుగోలు చేసిన ఈ కొత్త కారు వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. రోజా ఈ కారుని డ్రైవ్ చేస్తుండగా, తన కొడుకు తన పక్కనే కూర్చుని ఉండటం కూడా ఈ వీడియోలో గమనించించవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments