Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తికి సైనైడ్ పూసి మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:49 IST)
మచిలీపట్నం చేపల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు అయిన భాస్కరరావును గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. సైనైడ్ పూసిన కత్తులతో భాస్కరరావును దుండగులు అత్యంత దారుణంగా మార్కెట్ యార్డ్ సమీపంలోనే పొడిచారు.
 
ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కత్తులతో పొడిచిన తర్వాత వారంతా మోటారు బైకులపై పరారయ్యారు. రక్తపు మడుగులో పడి వున్న భాస్కర రావును ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
 
పాత కక్షల నేపధ్యంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా భాస్కర రావు హత్య వార్త విన్న వెంటనే మంత్రి పేర్ని నాని అక్కడికి వెళ్లారు. మృతుడు భాస్కర్ రావు దేహాన్ని చూసి బోరుమంటూ విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments