Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో చంద్రబాబును కసితీరా బాదేశారు : ఏపీ మంత్రి గుడివాడ

Webdunia
బుధవారం, 4 మే 2022 (17:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై అన్ని రకాల వస్తువుల ధరలు, విద్యుత్, నిత్యావసర ధరలు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేశారు. దీంతో విపక్షాలు జగన్ ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక వైకాపా నేతలు, మంత్రులు విఫలమవుతున్నారు. తాజాగా చంద్రబాబుతో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 
 
ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందన్నారు. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ప్రజలు చితికబాదారని గుర్తుచేశారు. 
 
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments