Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి చెల్లుబోయినకు ఛాతిలో నొప్పి - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (09:01 IST)
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణగోపాల కృష్ణకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని మణిపాల్ ఆస్పత్రి వైద్యుల వెల్లడించారు. 
 
మంత్రి చెల్లుబోయినకు ఛాతి నొప్పి వచ్చిన వెంటనే ఆయనను తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్య సేవల కోసం మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రి వైద్యులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించారు. కాగా, మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న సంచారంతో వైకాపా శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ నేత ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments