ఏపీ మంత్రి చెల్లుబోయినకు ఛాతిలో నొప్పి - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (09:01 IST)
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణగోపాల కృష్ణకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని మణిపాల్ ఆస్పత్రి వైద్యుల వెల్లడించారు. 
 
మంత్రి చెల్లుబోయినకు ఛాతి నొప్పి వచ్చిన వెంటనే ఆయనను తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్య సేవల కోసం మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రి వైద్యులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించారు. కాగా, మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న సంచారంతో వైకాపా శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ నేత ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments