Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (22:18 IST)
కోహిలోని ఓ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు, మరో 64 మందికి పైగా గాయపడ్డారు. శనివారం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో టెక్ ఫెస్ట్‌లో ప్రముఖ గాయని నికితా గాంధీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పాస్‌లు కలిగివున్న వారు మాత్రమే ఈ షోకు అనుమతించబడ్డారు. కానీ బయట వర్షం పడటం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆడిటోరియంలోకి పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు జారి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సింగర్ నికితా గాంధీ ఇలా రాశారు, 'ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన దానితో గుండె పగిలింది నేను ప్రదర్శన కోసం వేదికకు బయలుదేరేలోపే అలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవన్నారు. 
 
ఈ వార్త చాలా దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. గాయపడిన 46 మందిని కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments