Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (22:18 IST)
కోహిలోని ఓ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు, మరో 64 మందికి పైగా గాయపడ్డారు. శనివారం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో టెక్ ఫెస్ట్‌లో ప్రముఖ గాయని నికితా గాంధీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పాస్‌లు కలిగివున్న వారు మాత్రమే ఈ షోకు అనుమతించబడ్డారు. కానీ బయట వర్షం పడటం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆడిటోరియంలోకి పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు జారి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సింగర్ నికితా గాంధీ ఇలా రాశారు, 'ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన దానితో గుండె పగిలింది నేను ప్రదర్శన కోసం వేదికకు బయలుదేరేలోపే అలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవన్నారు. 
 
ఈ వార్త చాలా దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. గాయపడిన 46 మందిని కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments