Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (22:18 IST)
కోహిలోని ఓ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు, మరో 64 మందికి పైగా గాయపడ్డారు. శనివారం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో టెక్ ఫెస్ట్‌లో ప్రముఖ గాయని నికితా గాంధీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పాస్‌లు కలిగివున్న వారు మాత్రమే ఈ షోకు అనుమతించబడ్డారు. కానీ బయట వర్షం పడటం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆడిటోరియంలోకి పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు జారి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సింగర్ నికితా గాంధీ ఇలా రాశారు, 'ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన దానితో గుండె పగిలింది నేను ప్రదర్శన కోసం వేదికకు బయలుదేరేలోపే అలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవన్నారు. 
 
ఈ వార్త చాలా దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. గాయపడిన 46 మందిని కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments