Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిబిడ్డతో తిరుమలలో ప్రత్యక్షమైన మంత్రి అఖిలప్రియ..

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (11:59 IST)
పెళ్ళయిన సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అఖిలప్రియకు బిడ్డ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలో అఖిలప్రియను అలా చూసిన వారందరూ ఇలానే ఆశ్చర్యానికి గురైన వారే. ముక్కున వేలేసుకుని చూస్తూ ఉండిపోయారు. అసలు జరిగిందేమిటంటే..
 
తిరుమల శ్రీవారిని భూమా కుటుంబం దర్సించుకుంది. మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె తమ్ముడు భూమా బ్రహ్మానందరెడ్డిలు, మిగిలిన కుటుంబ సభ్యులు దర్సించుకున్నారు. భూమా కుటుంబంలోని చిన్నబిడ్డ అతను. ముద్దుగా కొద్దిసేపు అఖిలప్రియ అతన్ని ఎత్తుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుని అలాగే బయటకు వచ్చింది. అఖిలప్రియ ఎత్తుకున్న బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ విషయంపై ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు.
 
కేవలం రాజకీయాల గురించి మాత్రం మాట్లాడారు. పార్టీని వదిలివెళ్ళేవారి వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని, తెలుగుదేశంపార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు భూమా అఖిలప్రియ. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, టిడిపిలోనే కొనసాగుతానన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments