Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయేషా మీరా హత్య కేసు.. రికార్డులన్నీ దగ్ధం.. విచారిస్తున్న సీబీఐ

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:59 IST)
అయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు సిట్ దర్యాప్తు జరిపింది. సంచలనం సృష్టించిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు నిమిత్తం సీబీఐ అధికారులు శనివారం విజయవాడలో పర్యటించి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారని తెలిసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరింది. 
 
అయితే ఆ రికార్డులు విజయవాడ కోర్టులో దగ్ధమయ్యాయని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయేషా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కేసును పునర్విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
అలాగే విచారణకు సంబంధించిన రికార్డులను అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ ఏడేళ్లుగా కోర్టులో ఈ కేసు విచారణలో వున్న సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments