Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీ - తిలక్‌ల కంటే గొప్పోళ్లా : నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేస్తాం..

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ రాష్ట్ర హైకోర్టుతో పొద్దస్తమానం చీవాట్లు తింటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరుకావాలని తాము ఆదేశించినా ఆయన హాజరుకాకపోడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్‌ల కంటే గొప్పవారా మీరు అంటూ సూటిగా ప్రశ్నించింది. మరోమారు తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడితే వివరణ కూడా కోరకుండా నానా బెయలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. కోర్టుకు రాలేనంత తీరిక లేకుండా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments