Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరోమారు తేరుకోలోని షాకిచ్చింది. తితిదేకు ఇటీవల జంబో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో పదుల సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. తమకు కావాల్సిన వారికి ప్రత్యేక పేరుతో తితిదే బోర్డులోకి తీసుకున్నారు. ఈ పాలక మండలిని నియామకానికి సంబంధించి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 
 
నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్  చేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments