Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మగిరి వేద పాఠాశాల కరోనా రోగులకు మెరుగైన చికిత్స : మంత్రి ఆళ్లనాని

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:03 IST)
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు స్విమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను, అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ రుయాలో వెయ్యి పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని, ప్రతిరోజూ వైద్యులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్విమ్స్, రుయాలో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments