Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల పోస్టుల భర్తీకి చర్యలు

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. దీంతో నిరుద్యోగ యువతను తమ వైపునకు ఆకర్షించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం పలు రకాలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేస్తుంది. గత మూడున్నరేళ్లుగా మిన్నకుండిపోయిన ఏపీ సర్కారు ఇపుడు మాత్రం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చపట్టింది. ఇందులోభాగంగా, ఏకంగా 14 వేల పోస్టుల భర్తీ కోసం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన నోటఫికేషన్‌ను త్వరలోనే జారీచేయనుంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీకి వైకాపా ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ పోస్టుల భర్తీలో భాగంగా, వచ్చే జూన్ నెలలో రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14523 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments