Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు...

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (19:01 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారుల్లో కొందరు వైకాపా ఆఫీసర్లుగా నడుచుకున్నారు. ఇలాంటి వారి మెడకు ఇపుడు ఉచ్చు బిగుస్తుంది. పలువురు బాధితులు వచ్చి ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా టీడీపీ ఉండి ఎమ్మెల్యే, వైకాపా మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌‍లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 1695ను విడుదలచేసింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments