Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: ప్రమోషన్లే ప్రమోషన్లు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయంతో వచ్చే జూన్ నెల లోపుగా సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయి.

 
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు కళాశాల ప్రిన్సిపల్ పదవులు దక్కనున్నాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments