Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోరేమిటి? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (18:58 IST)
ఏపీలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతుంటే, వాటిని నియంత్రించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
మహిళలపై జరుగుతున్న దారుణాలను కట్టడి చేయడంలో పాలకులు విఫలమయ్యారనీ, అందువల్ల ఇకపై ఈ ఘటనలు జరగకుండే చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగాలని కోరారు.

 
ఈ దారుణ ఘటనలు ఏపీలో ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదనీ, సూచన మాత్రమే చేస్తున్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments