Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ తుపాను.. నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లు విడుదల

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబీ తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.22 కోట్లు విడుదల చేయనుంది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు.
 
పంటలు నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కడప, అనంతపురం జిల్లాల్లో వానాకాలం పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని, రబీ చివరి నాటికి పంట నష్టపోయిన వారందరికీ పెట్టుబడి రాయితీ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments