Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ తుపాను.. నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లు విడుదల

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబీ తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.22 కోట్లు విడుదల చేయనుంది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు.
 
పంటలు నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కడప, అనంతపురం జిల్లాల్లో వానాకాలం పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని, రబీ చివరి నాటికి పంట నష్టపోయిన వారందరికీ పెట్టుబడి రాయితీ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments