Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (10:00 IST)
కరోనావైరస్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. కరోనా తాజా బులిటెన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 8,865 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది గత తొమ్మిది నెలల్లో అత్యంత తక్కువగా నమోదైన కేసుల సంఖ్య. కరోనా కారణంగా 197 మరణాలు కూడా నమోదయ్యాయి.
 
 
కరోనా కేసుల తగ్గుదల నేపధ్యంలో సింగపూర్, ఇండోనేషియా, భారతదేశంతో సహా మరో ఐదు దేశాల నుండి టీకాలు వేసిన వారిని నవంబర్ 29 నుండి హోం క్వారెంటైన్ లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందని దాని రవాణా మంత్రి సోమవారం తెలిపారు. 

 
వచ్చే నెల ప్రారంభం నుండి ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి వచ్చే వారికి ఇకపై కరోనా ఆంక్షలు వుండబోవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments