Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (10:00 IST)
కరోనావైరస్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. కరోనా తాజా బులిటెన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 8,865 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది గత తొమ్మిది నెలల్లో అత్యంత తక్కువగా నమోదైన కేసుల సంఖ్య. కరోనా కారణంగా 197 మరణాలు కూడా నమోదయ్యాయి.
 
 
కరోనా కేసుల తగ్గుదల నేపధ్యంలో సింగపూర్, ఇండోనేషియా, భారతదేశంతో సహా మరో ఐదు దేశాల నుండి టీకాలు వేసిన వారిని నవంబర్ 29 నుండి హోం క్వారెంటైన్ లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందని దాని రవాణా మంత్రి సోమవారం తెలిపారు. 

 
వచ్చే నెల ప్రారంభం నుండి ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి వచ్చే వారికి ఇకపై కరోనా ఆంక్షలు వుండబోవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments