Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (11:51 IST)
కడపను వరదలు ముంచెత్తాయి. అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. నీటికి బయటికి పంపడంతో ఐదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. అంతే ఇక జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా ముందు చూపు కొరవడటంతో వరద ముంపు ముంచేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ వరద కాస్త కడప- రేణిగుంట జాతీయ రహదారిలోకి వస్తుందని ఎవరూ గుర్తించ లేదు. ఆర్టీసీ  బస్సులు ప్రమాదంలో చిక్కుకునే వరకు యంత్రాంగం స్పందించలేదు. అంతే రాజం పేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందారు. 
 
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించారు. మరో ఇద్దరు ప్రయాణీకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. 
 
కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులకు రద్దు చేసినట్లు చెప్పారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఇవాళ సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments