Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు పుష్కలం... సాంకేతిక సమస్యల వల్లే జీతాలు ఆలస్యం : మంత్రి బొత్స

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సాగుతున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. నిధులు పుష్కలంగానే ఉన్నాయని, కానీ, సాంకేతిక కారణాలతోనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
మంగళవారం జరిగిన టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై వారికి అభినందనలు తెలపుతూ వారికి పురస్కారాలను అందజేశారు. 
 
ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని కొందరు విమర్శిస్తున్నారని, అయితే, సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయులకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. ఇక ఉపాధ్యాయ నియామకాలపై ఆయన స్పందిస్తూ, నెల రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments