Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిమాండ్ల సాధన కోసం వచ్చిన టీచర్లు.. క్లాస్ పీకిన మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (14:59 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సచివాలయానికి తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ పీకారు. రోజూ ఎనిమిది గంటలు పాటు ఎందుకు పని చేయరంటూ నిలదీశారు. ఈ మేరకు సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా నిలదీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. బెదిరిస్తే పనులు జరగవని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రోజుకు 8 గంటలు పని చేయాలని ఉపాధ్యాయులకు ఆయన క్లాస్ పీకారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments