Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిమాండ్ల సాధన కోసం వచ్చిన టీచర్లు.. క్లాస్ పీకిన మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (14:59 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సచివాలయానికి తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ పీకారు. రోజూ ఎనిమిది గంటలు పాటు ఎందుకు పని చేయరంటూ నిలదీశారు. ఈ మేరకు సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా నిలదీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. బెదిరిస్తే పనులు జరగవని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రోజుకు 8 గంటలు పని చేయాలని ఉపాధ్యాయులకు ఆయన క్లాస్ పీకారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments