Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిమాండ్ల సాధన కోసం వచ్చిన టీచర్లు.. క్లాస్ పీకిన మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (14:59 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సచివాలయానికి తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ పీకారు. రోజూ ఎనిమిది గంటలు పాటు ఎందుకు పని చేయరంటూ నిలదీశారు. ఈ మేరకు సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా నిలదీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. బెదిరిస్తే పనులు జరగవని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రోజుకు 8 గంటలు పని చేయాలని ఉపాధ్యాయులకు ఆయన క్లాస్ పీకారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments