Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదం.. పవన్ కల్యాణ్ (video)

సెల్వి
సోమవారం, 14 అక్టోబరు 2024 (14:07 IST)
కృష్ణాజిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ముందు యువతకు ఉపాధి కల్పించాలన్నారు. 
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ తర్వాతే విందులు, వినోదాలు అని వ్యాఖ్యానించారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు.
 
సినిమాలలో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. అభిమానులు ఆ సినిమా 'ఓజీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో, పవన్ సినిమాల గురించి కాసేపు మాట్లాడారు. 
 
సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు.
 
గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియదని అన్నారు. తమది లంచాల ప్రభుత్వం కాదని, మంచి ప్రభుత్వమని చెప్పారు. పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు. పరిపాలన అనుభవం కావాలంటే ఎంతో కృషిచేయాలనని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెంగ్త్ వీడియో ప్లీజ్... “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ నటి ఓవియా రిప్లై

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

ఘనంగా నారా రోహిత్ - సిరి లేళ్ల నిశ్చితార్థం.. హాజరైన సీఎం బాబు దంపతులు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గవ చిత్రం ప్రకటన

చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహాలో ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments