Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చేసి పప్పు బెల్లాలు పంచుతున్నాం... డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి అభ్యున్నతే లక్ష్యంగా అప్పులు చేసి ప్రజలకు పంచి పెడుతున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు అన్నారు. అప్పులు చేయడం తప్పు కాదన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేయలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు. 
 
ఇటీవల ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఆయన సోమవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం అప్పులు చేయకుండానే పాలన చేసిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నప్పటికీ రాద్దాంతం చేయడం తెదేపాకు ఓ అలవాటుగా మారిందన్నారు. 
 
ముఖ్యంగా టీడీపీ హయాంలో నిధులు దారి మళ్ళింపు జరగలేదని అప్పటి సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పలేదా? అని నిలదీశారు. నీరు చెట్టు మట్టి తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడకు వెళ్లాయని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments