Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో కలిస్తే జనసేన మటాష్ : సీపీఐ నేత రామకృష్ణ

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధిన

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (14:49 IST)
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో  వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్యాసంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందన్నారు.
 
కానీ, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచేశారని విమర్శించారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అదేసమయంలో వైసీపీతో చేతులు కలిపితే జనసేన కథ ముగిసినట్టేనని చెప్పారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుని నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments