Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో కలిస్తే జనసేన మటాష్ : సీపీఐ నేత రామకృష్ణ

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధిన

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (14:49 IST)
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో  వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్యాసంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందన్నారు.
 
కానీ, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచేశారని విమర్శించారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అదేసమయంలో వైసీపీతో చేతులు కలిపితే జనసేన కథ ముగిసినట్టేనని చెప్పారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుని నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments