Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

Webdunia
గురువారం, 12 మే 2022 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం. 
 
ఇది సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే,రాబోయే ఎన్నికలపై సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. 
 
ఈ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముందుగా కేబినెట్ సమావేశం మే 13న జరగాల్సి ఉండగా ముందుగా వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments