Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెజిట్ మనమే కోరాం... కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం : సీఎం జగన్

Webdunia
శనివారం, 17 జులై 2021 (13:37 IST)
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిలోకి తెస్తూ కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ గెజిట్ తీసుకుని రావాలని మనమే కోరామని, అందువల్ల ఈ చర్యను స్వాగతిద్దామని పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ఈ గెజిట్‌పై ఆయన స్పందిస్తూ, ఈ ప్రకటనను ఓవరాల్‌గా స్వాగతించి లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు. 
 
కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో కార్యదర్శి జె.శ్యామల రావు, సి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments