ఏపీలో బాలికలకు మండలానికో జూనియర్ కాలేజీ

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇపుడు మండలానికో జూనియర్ కాలేజీని స్థాపిస్తామని తెలిపారు. అదీ కూడా కేవలం బాలికలకు మాత్రమే. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
రాష్ట్ర విద్యాశాఖపై జరిపిన సమీక్షలో భాగంగా, సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 23975 పాఠశాలల్లో నాడు నేడు రెండో విడత కింద పనులు జరిగాయని చెప్పారు. నెల రోజుల్లో నూటికి నూరు శాతం రెండో దశ కింద పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా గోరుముద్దు, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ వంటివాటి అమలుపై మరింత ధ్యాస పెట్టాలని కోరారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇపుడు ఏకంగా 1200 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments