Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది...

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆకస్మిక ఢిల్లీ పర్యటన గురువారం ముగిసింది. బుధవారం సాయంత్రానికి హస్తినకు చేరుకున్న ఆయన.. అదే రోజు అర్థరాత్రి సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. 
 
వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇందులో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా, గత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు కర్నాటక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments