Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వీరాభిమాని.. టిడిపి కార్యకర్తను పొడిచి చంపేశాడు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (21:40 IST)
ఎన్నికలు ముగిసి సంవత్సరంపైగా దాటుతోంది. అయితే రాజకీయ కక్షలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసిపి పార్టీలోని కొంతమంది టిడిపి కార్యకర్తలపై పగ తీర్చుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఒక టిడిపి కార్యకర్త భరత్ యాదవ్‌ను పొడిచి చంపేశాడు వైసిపి కార్యకర్త.
 
లక్ష్మీపురం సర్కిల్లో నివాసముండే భరత్ యాదవ్ ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీకి వెళ్ళబోతున్నాడు. టిడిపిలో ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. ఒక కార్యకర్తగా పనిచేసేవాడు భరత్. అయితే గత ఎన్నికల్లో భరత్ టిడిపికి మద్ధతుగా పనిచేశాడని కొంతమంది వైసిపి కార్యకర్తలు అతనిపై కక్ష పెంచుకున్నారు.
 
నిన్న రాత్రి చిన్న తగాదాను పెద్దదిగా మారింది. దాంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. అయితే శంకర్ తన దగ్గర ఉన్న కత్తితో భరత్ యాదవ్‌ను పొడిచేశాడు. అపస్మారక స్థితిలో భరత్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందాడు భరత్.
 
దీంతో ఒక్కసారిగా టిడిపి నాయకులు రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్న డిమాండ్ చేశారు. భరత్ మృతితో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments