Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరంకుశత్వాన్ని ఎదిరించాలని ఎన్టీఆర్ నేర్పించారు : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (10:52 IST)
నిరంకుశత్వాన్ని, పెత్తందారీ వ్యవస్థను ఎదిరించాలని తనకు స్వర్గీయ ఎన్టీఆర్ నేర్పించారనీ, అందుకే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శనివారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే బీజేపీయేతర రాజకీయ పార్టీల ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి తెరాస, వైకాపాలు మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం దేశంలో మోడీ వ్యతిరేక కూటమి, మోడీ అనుకూల కూటమి మాత్రమే ఉందన్నారు. వైకాపా, తెరాసలు మోడీ అనుకూల కూటమి కావడం వల్ల ఆ రెండు పార్టీలు హాజరుకావడం లేదని ఆయన చెప్పారు. ఇకపోతే, నిరంకుశత్వాన్ని ఎదిరించడాన్ని ఎన్టీఆరే నేర్పారన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ రూపంలో నిరంకుశత్వం.. ప్రధాని మోడీ రూపంలో పెత్తందారీతనం ఉన్నాయని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments