Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయం - ఐదుగురి అరెస్టు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (19:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల విక్రయంలో సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ భూముల విక్రయానికి సంబంధించి ఐదుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసింది. 1100 ఎకరాల్లో 169.27 ఎకరాలను విక్రయించడానికి నిందితులు సహకరించారని సీఐడీ ఆరోపిస్తుంది. 
 
ఈ నిందితులకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్ల మేరకు అదాయని వెల్లడించింది. సీఐడీ అధికారులు అరెస్టు చేసిన వారిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు కొట్టి దొరబాబులు ఉన్నారు. 
 
ఈ అసైన్డ్ భూముల స్కామ్‌లో 1100 ఎకరాల భూములు చేతులు మారినట్టు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో 169.27 ఎకరాలకు విక్రయాలకు సంబంధించిన ఈ ఐదుగురు నిందితులు కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సమీప బంధువుల ఆధ్వర్యంలో ఈ భూముల విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాల్లో ఈ ఐదుగురు కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments